ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 21
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వివిధ హోదాలో ఉన్న నాయకులు పాల్గొన్నారు.
భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి గాంధారిలో ఘన నివాళులు.
RELATED ARTICLES
