(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 13 )
ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు
హైదరాబాద్ లో ఏల్లారెడ్డి ఎమ్మెల్యే గౌరవనీయులు మధన్ మోహన్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన లింగంపేట మండల మాజి సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సంగెపు వంశీ కుమార్ గారు గోపాల్ పేట్ గ్రామ ఉపసర్పంచ్ గులాం హుస్సేన్ గారు కలిసి మాట్లాడటం జరిగింది
