ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 22.
తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి ఇటీవల కాలంలో నియమితులైన మహమ్మద్ ఘాజీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి చిరు సన్మానించిన తెలంగాణ యూనివర్సిటీ పూర్వ జేఏసీ అధ్యక్షులు డాక్టర్ పి.బి సత్యం. వారితోపాటు జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు మహమ్మద్ ఘాజీకి చిరు సన్మానం
RELATED ARTICLES
