ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఎడిటోరియల్జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం

జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్09
గాంధారి మండలం మాత్ సంఘం గ్రామంలో మంగళవారం సొసైటీ చైర్మన్ సాయికుమార్ చేతుల మీదుగా జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ రైతులు జొన్నలను దళారుల కన్నీ మోసపోవద్దని కొనుగోలు కేంద్రాలలో మాత్రమే విక్రయించాలని అన్నారు వారి వెంట సొసైటీ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్థానిక సర్పంచ్ మాత్స సంగం సర్పంచ్ వందన బలవంతురావ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్రావు గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!