ప్రాంతీయ వారితో ప్రతినిధి జూన్ 18
ఎల్లారెడ్డి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ రావు ఆదేశానుసారం లింగంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోకుల్ సాయిరాం యాదవ్ గారి ఆధ్వర్యంలో భవానీపేట్ కాంగ్రెస్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా సజ్జనపల్లి వెంకట్ ఉపాధ్యక్షులుగా కరణం బలరాం కార్యదర్శిగా బెస్త లక్ష్మణ్ కార్యదర్శిగా పోచయ్య సోషల్ మీడియా ఇన్ఛార్జిగా బేగరి పోచయ్య గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
