*"ప్లీజ్" అనే ప్రధాని... మరియు మౌనంగా ఉన్న 140 కోట్ల భారతీయులు* (గాంధారి రవీందర్ స్టోరీ) మే 10, 2026. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్. లక్షలాది మంది హాజరైన BJP సమావేశం. మైక్ ముందు నిలబడ్డ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమ దేశ ప్రజలకు చేయెత్తి వేడుకున్నారు... "దయచేసి పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించండి. ఇది భారీ ఇంధన సంక్షోభం."   మీడియా చిత్రీకరించిన ఆ క్షణం నా గుండెను కలచివేసింది.   ఒక లాయర్‌గా మరియు సీనియర్ జర్నలిస్ట్‌ అయిన...