ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 25.
కామారెడ్డి పోల్కంపేట్ అజయ్ కాంగ్రెస్ కండువా పుచ్చుకున్నారు. సోమవారం ఎమ్మెల్యే కార్యాలయం హైదరాబాదులో కలిసి కండువా పుచ్చుకున్నామని ఇదివరకే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేమని ఇప్పుడు కూడా మదనాన్నే వెంటే నా అడుగుజాడ అని అన్నారు వారి వెంట పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.